భారత దేశం సెక్యులర్ దేశం:
నేడు సెక్యులరిజం కు వ్యతిరేకంగా అధికారంలో
ఉన్నవారు వ్యవహరిస్తున్నరు.
నాయాకులు పోటి పడి మరీ కుల, మతపరమైన కార్యాక్రమాలకు హాజరవుతున్నారు.
అంతేనా అనుకుంటే ఏ కుల, మత కార్యాక్రమానికి వెళ్ళిన వారి భాష, యాస, పద్దతులు పాటిస్తూ వారికి ప్రభుత్వ ఖజానా నుండి
లాంచనాలు ప్రకటించడం పండుగలను అధికారికంగా జరపడం
అలవాటయిపోయింది.
మతం అనేది వ్యక్తీగత విషయం
ప్రభుత్వం కాని ప్రభుత్వం తరఫు వారు కాని తల దూర్చడం ఎంతవరకు సంజసమో?
ఇది మతాల వారిగా ప్రోత్సహించడం కాదా.?
ప్రభుత్వ కట్టడాలు మొదలు పెట్టినప్పుడు పూజలు, వాస్తు మరేదో ఎందుకు.?
మరి మేధావులు ఎందుకు మౌనంగా వున్నారో.?
నాయకులు , అధికారులు కుల, మతాలకు అతీతంగా వుంటే ఈ రోజు వింటున్న అసహనం అనే పదం కోసం కొడవలూ,
వాదోపవాదాలు జరిగేవే కాదేమో ?
(నేను.. నా
ఆలోచనా)
No comments:
Post a Comment